'గాలి' ఓబుళాపురంపై చర్యకు బాబు డిమాండ్

ఏ విధమైన అనుమతులు లేకుండా అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారని ఆయన అన్నారు. అక్రమాలు జరుగుతున్న రాష్ట్ర మైనింగ్ శాఖ నిద్రపోతోందని ఆయన విమర్శించారు. వందల ఎకరాల్లో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్లు ఆయన ఆరోపించారు. కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులను ఖాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మైనింగ్ కంపెనీ పరికరాలను కూడా స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అక్కడ మాఫియా గ్యాంగ్ పనిచేస్తోందని, ఎవరిని కూడా ఆ ఛాయలకు రానీయడం లేదని, డిఎఫ్ఓపై దాడి చేశారని ఆయన చెప్పారు. ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంపై చర్చకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
More From
-
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications