ఎన్నారై వ్యాపారుల న్యాయపోరాటం సఫలం

నైజీరియా ప్రభుత్వ చర్యను వాశ్వానీ సోదరులు కోర్టులో సవాల్ చేశారు. కేసును విచారించిన ఫెడరల్ న్యాయస్థానం వారిపై విధించిన దేశ బహిష్కారాన్ని రద్దు చేసింది. అంతేకాకుండా వారి సంస్థ నుంచి వెళ్లగొట్టిన ఉద్యోగులను తిరిగి నియమించుకోవ చ్చని కోర్టు తీర్పు వెలువరించింది. పక్షపాత వైఖరితో ప్రభుత్వం వాశ్వానీ సోదరులను బహిష్కరించిందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కోర్టు తీర్పుపై స్టాలియన్ గ్రూపు హర్షం వ్యక్తం చేసింది.
More From
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications