హిమాచల్ రోడ్డు ప్రమాదంలో 22 మంది మృతి

Bus Accident
సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధర్మశాల వద్ద ఒక ప్రైవేట్‌ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 22 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కంగరా జిల్లా హరిపూర్‌ వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 248మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రాజేంద్రప్రసాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+