వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి పార్ధసారధి ఆకస్మిక తనిఖీలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Pardhasaradhi
మచిలీపట్నం: మచిలీపట్నం పశువైద్యశాలలో పశు సంవర్థక శాఖమంత్రి పార్థసారధి సోమవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆస్పత్రిలోని రికార్డులను ఆయన పరిశీలించారు. రికార్డులు సరిగా లేవని మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

జిల్లాలో ఏకైక మంత్రి అయిన పార్ధ సారధి పట్టు బిగిస్తున్నారు. గతంలో వ్యాపార వేత్తగా ఆర్ధికంగా నష్టపోయిన ఆయనకు అధికార గణంపై తీవ్రమైన కోపముంది. ఆయన అధికారులకు ఓకటి రెండు సార్లు మంచిగా చెబుతారు. మూడోసారి చేయి చేసుకోడానికి కూడా ఆయన వెనుకాడరు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X