ఏ మంత్రినీ తొలగించను: యడ్యూరప్ప

రాష్ట్రంలోని వ్యవహారాలన్నింటినీ పరిశీలించేందుకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలనే ఒప్పందం ఇరు వర్గాల మధ్య కుదిరింది. మహిళా మంత్రిని తొలగించి ఆమె స్థానంలో స్పీకర్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని కూడా ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరినట్లు వార్తలు వచ్చాయి. అయితే తన మంత్రివర్గం నుంచి ఎవరినీ కూడా తొలగించేది లేదని యడ్యూరప్ప చెప్పారు. రేపటి నుంచి పూర్తి భిన్నమైన యడ్యూరప్పను చూస్తారని ఆయన అన్నారు. ఇప్పుడు తనకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
తాను, రెడ్డి సోదరులు త్వరలో భేటీ అయి, సమస్యను పరిష్కరించుకుంటామని ఆయన చెప్పారు. త్వరలో రాష్టానికి పార్టీ కేంద్ర నాయకత్వం వస్తుందని ఆయన చెప్పారు. త్వరలో తాను వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు.
More From
-
IPL మ్యాచ్లకు ఉచితంగా 3 టికెట్లు - కండీషన్స్ అప్లై..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications