హైదరాబాద్
:
ఓబుళాపురం
గనుల
అక్రమాల
వ్యవహారంపై
ప్రభుత్వం
పూర్తిస్థాయిలో
విచారణ
చేపడుతుందని,
ఎలాంటి
ఒత్తిళ్లకు
తలొగ్గేది
లేదని
ముఖ్యమంత్రి
రోశయ్య
స్పష్టం
చేశారు.
ఓఎంసీ
అక్రమాలపై
ఈ
రోజు
తన
నివాసంలో
అఖిలపక్షం
ఆధ్వర్యంలో
ఇచ్చిన
వినతి
గురించి
సీఎం
రోశయ్య
ఈ
సందర్భంగా
నెమరువేసుకున్నారు.