వైయస్ జగన్ కేం సంబంధం లేదు: రోశయ్య

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో వైయస్ జగన్ పాల్గొనే విషయాన్ని కాంగ్రెసు పార్టీ అధిష్టానమే చూసుకుంటుందని ఆయన చెప్పారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రిగా తాను చాలా ప్రశాంతంగా ఉన్నానని, తనకు ఏ విధమైన ఇబ్బందీ లేదని ఆయన చెప్పారు. మంత్రులు ఎంత మంది ఉన్నారనేది ముఖ్యం కాదని, ఎంత బాగా పనిచేస్తున్నారనేది ముఖ్యమని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యులందరూ తన పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన చెప్పారు. ఏ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు.
More From
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications