వైయస్ జగన్ కేం సంబంధం లేదు: రోశయ్య

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో వైయస్ జగన్ పాల్గొనే విషయాన్ని కాంగ్రెసు పార్టీ అధిష్టానమే చూసుకుంటుందని ఆయన చెప్పారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రిగా తాను చాలా ప్రశాంతంగా ఉన్నానని, తనకు ఏ విధమైన ఇబ్బందీ లేదని ఆయన చెప్పారు. మంత్రులు ఎంత మంది ఉన్నారనేది ముఖ్యం కాదని, ఎంత బాగా పనిచేస్తున్నారనేది ముఖ్యమని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యులందరూ తన పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన చెప్పారు. ఏ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు.
More From
-
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ












Click it and Unblock the Notifications