ముంబై తరహా దాడుల ముప్పు: పిఎం

పాకిస్తాన్ సహాయంతో సాగుతున్న ఉగ్రవాదానికి తమ దేశం బాధితురాలని ఆయన అన్నారు. ముంబై తరహా దాడులకు పాకిస్తాన్ లోని ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నట్లు తనకు ప్రతి రోజూ నిఘా సమాచారం వస్తోందని ఆయన చెప్పారు. ద్వైపాక్షిక చర్చల ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని, అయితే పాకిస్తాన్ తన దేశంలోని ఉగ్రవాదాన్ని మట్టుపెట్టాలని ఆయన అన్నారు. భారత్ గురించి పాకిస్తాన్ భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. వాషింగ్టన్ పోస్టు ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికా పర్యటన సందర్భంగా ఆదివారం ఈ ఇంటర్వ్యూను ప్రచురిస్తుంది.
More From
-
అడకత్తెరలో ట్రంప్- ప్రజల ముందుకు -
పాకిస్థాన్ గాలి తీసిన ఇరాన్.. ఎగిరెగిరిపడిన ఆ దేశానికి సడెన్ షాక్.. -
వి ఆర్ రెడీ: పాకిస్థాన్ సంచలన ప్రకటన -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్












Click it and Unblock the Notifications