త్వరలోనే ముఖ్యమంత్రిని అవుతా: జగన్

ఆయన తన ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబుపై ప్రధానంగా విమర్శానాస్త్రాలు సంధించారు. నిజం చెప్తే తల పగిలిపోతుందని చంద్రబాబుకు ముని శాపం ఉందని, అందువల్ల చంద్రబాబు ఎప్పుడూ నిజం మాట్లాడరని ఆయన అన్నారు. విశ్వసనీయత లేని చంద్రబాబు మాటలు నమ్మవద్దని ఆయన వోటర్లకు పిలుపునిచ్చారు. తన తండ్రి వంటి నాయకుడు మరొకరు లేరని, నాయకుడంటే రాజశేఖర రెడ్డిలా ఉండాలని ఆయన అన్నారు. జగన్ తీరు వైయస్ రాజశేఖర రెడ్డిని తలపించిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. హావభావాల తీరు, ప్రసంగం తీరు వైయస్ రాజశేఖర రెడ్డిని చూసినట్లుగా ఉందని అంటున్నారు.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications