రోశయ్య, చంద్రబాబు సవాళ్ల పోరు

రోశయ్య ప్రతిస్పందించిన తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. తాము ఒక్కటి కోరితే రోశయ్య మరోదానికి ప్రతిస్పందిస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నికలకు, అక్రమాలకు ఎలా ముడిపెడతారని ఆయన ప్రశ్నించారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాలపై తాము మాట్లాడుతుంటే రోశయ్య గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముడి పెడుతున్నారని ఆయన ఆదివారం అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి గనులను మూసేయాలని సుప్రీంకోర్టు సాధికార కమిటీ సూచించలేదా అని ఆయన అడిగారు. తాము ఓబుళాపురం మైనింగ్ కంపెనీపై మాట్లాడుతుంటే రోశయ్య ఎదురుదాడికి దిగురుతున్నారని ఆయన తప్పు పట్టారు.
More From
-
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications