రోశయ్య, చంద్రబాబు సవాళ్ల పోరు

రోశయ్య ప్రతిస్పందించిన తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. తాము ఒక్కటి కోరితే రోశయ్య మరోదానికి ప్రతిస్పందిస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నికలకు, అక్రమాలకు ఎలా ముడిపెడతారని ఆయన ప్రశ్నించారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాలపై తాము మాట్లాడుతుంటే రోశయ్య గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముడి పెడుతున్నారని ఆయన ఆదివారం అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి గనులను మూసేయాలని సుప్రీంకోర్టు సాధికార కమిటీ సూచించలేదా అని ఆయన అడిగారు. తాము ఓబుళాపురం మైనింగ్ కంపెనీపై మాట్లాడుతుంటే రోశయ్య ఎదురుదాడికి దిగురుతున్నారని ఆయన తప్పు పట్టారు.
More From
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
అదే జరిగితే.. హన్మకొండ చౌరస్తాలో ఉరి వేసుకుంటానన్న మాజీ అసెంబ్లీ స్పీకర్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు












Click it and Unblock the Notifications