గనుల తవ్వకాలపై జీయర్ స్వామి అభ్యంతరం

నేడు భూమాతను గ్యాస్, మైన్స్, ఆయిల్ అంటూ ఖనిజాల పేరుతో తవ్వకాలు జరిపి ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆయన ఆవేదన చెందారు. ఆఖరుకు ఓజోన్పొర సైతం మానవాళి చర్యల వల్ల అదృశ్యమయ్యే ప్రమాదం ఏర్పడిందని స్వామిజీ అన్నారు. ప్రకృతి ఉపద్రవాలు పెరుగడానికి మానవ చర్యలే కారణమని స్వామిజీ అన్నారు. వాతావరణాన్ని మానవ జీవనానికి అనుకూలించని పరిస్థితులు మానవాళి కల్పిస్తుందని, సునామీ వంటి ఉపద్రవాలు ఏర్పడుతున్నాయని అన్నారు.
More From
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications