చాముండిపై నాన్ బెయిలబుల్ వారెంట్ పొడిగింపు
మహిళా క్రికెటర్ల సాక్ష్యాల ఆధారంగా కేసును సెక్షన్ 354 ఐపీసీగా మారుస్తూ కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేశారు. దీనిపై చాముండి హైకోర్టును ఆశ్రయించారు. రెండువారాల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు దాఖ లు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి గత నెల 7న కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు.చార్జిషీటు వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి చాముండిపై నాన్ బెయిలబుల్ వారెంటు జారీ చేసి కేసును బుధవారానికి వాయిదా వేశారు.
Comments
Story first published: Thursday, November 26, 2009, 10:29 [IST]