రెండో కోణమేదీ: కెసిఆర్ దీక్షపై మందకృష్ణ

బలవంతంగా సెలైన్ ఎక్కించిన తర్వాత దీక్ష భగ్నమైనట్లేనని, ఆ తర్వాత కూడా పండ్ల రసం తీసుకోకపోతే కెసిఆర్ నైతికత మీద ప్రశ్నతలెత్తుతుందని, పండ్ల రసం తీసుకోకపోవడంలో అర్థం లేదని ఆయన అన్నారు. కెసిఆర్ ప్రతిఘటించిన విషయం నిజమా, కాదా ప్రభుత్వం బయట పెట్టాలని ఆయన అన్నారు. కెసిఆర్ పండ్ల రసం తీసుకుంటున్న దృశ్యం చూసిన తర్వాత షరతులేవీ లేకుండా దీక్ష విరమించారనే అనుమానాలు తలెత్తుతున్నాయని, కేసిఆర్ ప్రతిఘటించిన దృశ్యాలు లేకపోవడం వల్ల ఈ అనుమానాలు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు. తాము తెలంగాణకు వ్యతిరేకం ఎప్పుడూ కాదని ఆయన స్పష్టం చేశారు. కెసిఆర్ కు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముఖ్యమైతే తనకు వర్గీకరణ ముఖ్యమైందని ఆయన చెప్పారు. కెసిఆర్ లోని దొరల లక్షణాన్నే తాను గతంలో తప్పు పట్టానని, తెలంగాణకు వ్యతిరేకంగా తాము ఎప్పుడూ లేమని ఆయన అన్నారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications