తెలంగాణ: రంగంలోకి జానా రెడ్డి

తెలంగాణ శాసనసభ్యులను కూడగడుతున్న మాట నిజమేనని, తామంతా కలిసి తెలంగాణ కోసం తగిన నిర్ణయం తీసుకుంటామని ఆలేరు కాంగ్రెసు శాసనసభ్యుడు బిక్షపతి ఒక టీవీ చానెల్ తో చెప్పారు. తమ ఏకైక లక్ష్యం తెలంగాణ సాధని ఆర్. దామోదర్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేసే తొలి ప్రజాప్రతినిధిగా తానే ఉంటానని, పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. జానారెడ్డి, తాను ఏర్పాటు చేసే సమావేశం ఒక్కటేనని దామోదర్ రెడ్డి చెప్పారు.
More From
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications