తెలంగాణ: రంగంలోకి జానా రెడ్డి
తెలంగాణ శాసనసభ్యులను కూడగడుతున్న మాట నిజమేనని, తామంతా కలిసి తెలంగాణ కోసం తగిన నిర్ణయం తీసుకుంటామని ఆలేరు కాంగ్రెసు శాసనసభ్యుడు బిక్షపతి ఒక టీవీ చానెల్ తో చెప్పారు. తమ ఏకైక లక్ష్యం తెలంగాణ సాధని ఆర్. దామోదర్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేసే తొలి ప్రజాప్రతినిధిగా తానే ఉంటానని, పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. జానారెడ్డి, తాను ఏర్పాటు చేసే సమావేశం ఒక్కటేనని దామోదర్ రెడ్డి చెప్పారు.
Comments
Story first published: Monday, December 7, 2009, 13:37 [IST]