హైకోర్టు న్యాయవాదుల ఆంధ్ర- తెలంగాణ ఘర్షణ

గుంటూరు జిల్లా, తెనాలిలో సమైక్యాంధ్రకు మద్దతుగా న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లాలో సమైక్యాంధ్రాకు మద్ధతుగా మాచర్ల రైల్వే స్టేషన్లో ఆర్యవైశ్యుల రైల్రోకో చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతినకుండా చూడాలని ముఖ్యమంత్రి రోశయ్య ప్రజలకు విన్నవించుకున్నారు.
రాష్ట్ర అభివృద్ధి కుంటుపడకుండా, శాంతియుత వాతావరణం నెలకొనేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. రాష్ట్రం ఆందోళనలకు నిలయమనే భావన తొలగిద్దాం అని ఆయన నేతలను కోరారు. రాష్ట్రంలో శాంతి వాతావరణం నెలకొల్పడానికి అన్ని పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏ పార్టీకి అల్లర్లు ప్రేరేపించాలని ఉండదని..అన్ని పార్టీలు కలిసి శాంతి ప్రకటన చేయాలన్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications