చిరు, మోహన్ బాబులకు రోజా బాసట

తెలంగాణ మాత్రమే కాకుండా రాయలసీమ, ఉత్తరాంధ్ర కూడా వెనకబడి ఉన్నాయని, ప్రజాప్రతినిధులందరూ కూర్చుని వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకోవడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆమె అభిప్రాయపడ్డారు. తెలంగాణను ఇన్నాళ్లు అభివృద్ధి చేసి ఉంటే ఈ సమస్య అభివృద్ధి చెంది ఉండేదని అంటూనే అందరం కలిసి ఉంటే అభివృద్ధి చెందుతామని ఆమె అన్నారు. మూడు ప్రాంతాలు కూడా కవలలాంటివని ఆమె అన్నారు. కలిసి ఉండి రాష్ట్రానికి ఎంతో గుర్తింపు తెచ్చామని, కలిసి ఉన్నాం కాబట్టే విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications