లగడపాటి తప్పుగా భావించారు: పార్థసారథి

ప్రస్తుత స్థితిపై పార్థసారథి ముఖ్యమంత్రి కె.రోశయ్యతో ఫోన్ లో మాట్లాడడారు. లగడపాటిని నిమ్స్ కు తరలించడానికి ముఖ్యమంత్రి అంగీకరించినట్లు పార్థసారథి చెప్పారు. లగడపాటిని మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రికి తరలిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని, అందుకు తాము ఏర్పాట్లు చేశామని రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. అయితే కోర్టు ఆదేశాలు వచ్చే వరకు నిరీక్షించాలని లగడపాటి చెప్పడంతో జాప్యం జరిగిందని, ఈలోగా అకస్మాత్తుగా వెళ్లిపోయారని ఆయన చెప్పారు.
More From
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications