లగడపాటి తప్పుగా భావించారు: పార్థసారథి

ప్రస్తుత స్థితిపై పార్థసారథి ముఖ్యమంత్రి కె.రోశయ్యతో ఫోన్ లో మాట్లాడడారు. లగడపాటిని నిమ్స్ కు తరలించడానికి ముఖ్యమంత్రి అంగీకరించినట్లు పార్థసారథి చెప్పారు. లగడపాటిని మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రికి తరలిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని, అందుకు తాము ఏర్పాట్లు చేశామని రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. అయితే కోర్టు ఆదేశాలు వచ్చే వరకు నిరీక్షించాలని లగడపాటి చెప్పడంతో జాప్యం జరిగిందని, ఈలోగా అకస్మాత్తుగా వెళ్లిపోయారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications