లగడపాటి మాయం: పోలీసులపై సబిత ఆగ్రహం

రాజగోపాల్ కోసం అన్ని ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. రాజమండ్రిలో కూడా ఆయన కోసం గాలిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం ఆదివారం రాత్రి మంగళగిరిలోని ఎన్నారై అస్పత్రికి తరలించడానికి గంట ముందు ఆయన విజయవాడ ఆస్పత్రి నుంచి మాయమయ్యారు. అంతకు ముందే తెలుగుదేశం శాసనసభ్యుడు దేవినేని ఉమా మహేశ్వర రావును ఎన్నారై ఆస్పత్రిలోని అత్యవసర సేవా విభాగానికి తరలించారు. లగడపాటి అదృశ్యం నేపథ్యంలో విజయవాడలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆయనపై 309 కేసు నమోదు చేశారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications