సామూహిక రాజీనామాలకు టిడిపి ఎమ్మెల్యేలు

కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని తెలుగుదేశం మరో శానససభ్యుడు మండవ వెంకటేశ్వర రావు అన్నారు. 1969లో, 2004లో, 2009లో కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రజలను దగా చేసిందని ఆయన విమర్శించారు. తెలంగాణ అంశాన్ని రాజకీయాలకు వాడుకునే దురుద్దేశంతో కాంగ్రెసు పార్టీ వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ఇప్పటికే తెలుగుదేశం శాసనసభ్యులు కొంత మంది రాజీనామాలు చేశారు.












Click it and Unblock the Notifications