దాడి చేసింది వారి మనుషులే: జెఎసి

బయటి వ్యక్తులే తెలుగుదేశం నాయకులు దాడి చేశారని వారు ఆరోపించారు. నాగం జనార్దన్ రెడ్డిపై జరిగిన దాడిని ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ స్పష్టంగా ప్రసారం చేసింది.ఆ టీవీ క్లిప్పింగుల్లో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు నాగం జనార్దన్ రెడ్డిపై దాడి చేస్తుండడం, రక్షణగా విద్యార్థులు వస్తుండడం ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ వీడియో క్లిప్పింగుల్లో స్పష్టంగా కనిపించింది. నాగంపై దాడి తర్వాత ఆ వ్యక్తే ఇతర తెలుగుదేశం నాయకులపైకి వెళ్లి దాడి చేయడం కనిపించింది. సంఘటనా స్థలంలో ఒక రివాల్వర్ లభించింది. అది తెలుగుదేశం నాయకుడు ఎర్రబెల్లి దయాకర రావుదని తెలుస్తోంది. ఓయులోకి బయటి వ్యక్తులు రాకూడదని ఐజి అనురాధ విజ్ఞప్తి చేశారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications