తెలంగాణ ప్రక్రియకు తోడ్పడాలి: డిఎస్

పార్టీని బలహీనపరిచే చర్యలను కార్యకర్తలు ప్రోత్సహించకూడదని ఆయన అన్నారు. దురదృష్టవశాత్తు తాము సమర్థుడైన వైయస్ రాజశేఖర రెడ్డిని కోల్పోయామని ఆయన అన్నారు. పార్టీకి ఇబ్బంది కలగకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల పార్టీ నాయకులు వ్యవహరించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె. రోశయ్యతో పాటు మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. దివంగత నేత పి. జనార్దన్ రెడ్డికి కూడా డిఎస్ నివాళులు అర్పించారు. ఆయన రెండో వర్ధంతి సందర్భంగా ఆయన ఈ నివాళులు అర్పించారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications