ప్రత్యేకాంధ్రతోనే అభివృద్ధి: హరిబాబు

మనరాష్ట్రంలో 42 మంది ఎంపీలు ఉన్నా రాష్ట్రం అభివృద్ధికి వారు సాధించిందేమీ లేదని ఆయన పేర్కొన్నారు. ఎంతమంది ఎంపీలు అన్నది కాదు, రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిదనేదే ముఖ్యమన్నారు. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా చేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారన్నారు. అమలాపురం ఎంపీ హర్షకుమార్, హరిరామజోగయ్య వంటి నాయకులు ప్రత్యేక ఆంధ్ర కావాలని చెబుతున్నారన్నారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఏ మాటచెప్పినా దృఢంగా ఉండేదని, ఇప్పటి ప్రధాని మనోహ్మన్సింగ్, సోనియాగాంధీల మాటలకు పొంతన ఉండడం లేదన్నారు. తెలంగాణపై ఇప్పటికే రెండుసార్లు మాటలు మార్చారని, మూడోమాటకూడా చెబుతారని అన్నారు. బీజేపీ 1997 నుంచి ప్రత్యేక రాష్ట్ర అభిప్రాయాన్ని చెబుతోందన్నారు. చిన్నరాష్ట్రాల విభజనల వల్లే అభివృద్ధి సా«ధ్యమవుతుందన్నారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications