వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశాఖలో బిజెపికి సమైక్యవాదుల దెబ్బ
సమావేశం జరుగుతున్న ఆవరణ గేట్లను సమైక్యాంధ్ర ఉద్యమకారులు ధ్వంసం చేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. సమైక్యాంధ్ర ఉద్యమకారులను పోలీసులు అరెస్టు చేశారు. బిజెపి సమావేశాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు. బిజెపి విజయవాడలో తలపెట్టిన సమావేశాన్ని ఇటీవల సమైక్యవాదులు అడ్డుకున్న విషయం తెలిసిందే.
Comments
Story first published: Thursday, December 31, 2009, 12:07 [IST]