ఐటి కంపెనీల వద్ద భారీ పోలీసు భద్రత

ప్రజా రవాణా లేకపోవడంతో క్యాబ్స్, సొంత వాహనాల్లో ఆయా కంపెనీల ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చారు. కంపెనీల ప్రధాన ద్వారాల్లో ఉద్యోగుల గుర్తింపు కార్డులతో పాటు లగేజ్ బ్యాగ్లను పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. అటుగా వాహనాలపై వచ్చే వారి గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వారిని వెనక్కి పంపిస్తున్నారు.
రాయదుర్గం ఐటీ జోన్ పరిధిలో నానక్రామ్గూడ, విప్రో జంక్షన్, గౌలిదొడ్డి, ఐఎస్బీ చౌరస్తా, గచ్చిబౌలి జంక్షన్ తదితర ప్రాంతాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. ఐటీ కంపెనీలకు వెళ్ళే క్యాబ్స్, ఉద్యోగుల సొంత వాహనాలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. బస్సులు తిరగక పోవడంతో ఐటీ ఉద్యోగులు పూర్తిస్థాయిలో విధులకు హాజరు కాలేదని తెలిసింది. టీసీఎస్, రహేజా ఐటీ పార్కు, వెనెన్ ఐటీ పార్కు, ఇన్ఫోటెక్, సాఫ్ట్ప్రో, హెచ్ఎస్బీసీ, ఒరాకిల్, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, విప్రో, పొలారిస్, సాఫ్ట్సోల్ తదితర కంపెనీలు యధావిధిగా పనిచేశాయి. ఆందోళనలు మరింత ఉధృతమైతే ఐటీ కంపెనీలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications