వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణకు వ్యతిరేకంగా చిత్రగుప్తుడు: దామోదర్ రెడ్డి
తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకే బస్సు చార్జీలు పెంచారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఆయన చెప్పారు. తమ ఉద్యమం శాంతియుతంగా సాగుతుందని ఆయన చెప్పారు. తెలంగాణ వస్తే మావోయిస్టుల ప్రాబల్యం పెరుగుతుందని కొంత మంది నూరిపోశారని ఆయన విమర్శించారు.
Comments
Story first published: Friday, January 8, 2010, 15:11 [IST]