వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సముద్రంలో కోల్ కత్తా విద్యార్థుల గల్లంతు
కోల్ కత్తా నుంచి 33 మంది విద్యార్థులు స్టడీ టూర్ కోసం విశాఖపట్నం వచ్చారు. వారంతా గత నాలుగు రోజులుగా వివిధ ప్రదేశాలను సందర్శించారు. శనివారం సాయంత్రం వారు కోల్ కత్తా వెళ్లిపోవాల్సి ఉంది. వెళ్లిపోయే సమయంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థులు కోల్ కత్తాలోని ఒక జియోలాజికల్ సంస్థకు చెందినవారని తెలుస్తోంది.
Comments
Story first published: Saturday, January 9, 2010, 14:17 [IST]