సముద్రంలో కోల్ కత్తా విద్యార్థుల గల్లంతు

కోల్ కత్తా నుంచి 33 మంది విద్యార్థులు స్టడీ టూర్ కోసం విశాఖపట్నం వచ్చారు. వారంతా గత నాలుగు రోజులుగా వివిధ ప్రదేశాలను సందర్శించారు. శనివారం సాయంత్రం వారు కోల్ కత్తా వెళ్లిపోవాల్సి ఉంది. వెళ్లిపోయే సమయంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థులు కోల్ కత్తాలోని ఒక జియోలాజికల్ సంస్థకు చెందినవారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications