వైయస్ జగన్ యువసేన నేత సత్యారెడ్డి అరెస్టు

కాగా, రిలయన్స్ సంస్థలపై దాడుల కేసులో ఎన్ఎస్ యుఐ మాజీ నేత వంశీచందర్ రెడ్డిని కోర్టు ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ ఆదేశించింది. ఆయనను పోలీసులు చంచల్ గుడా జైలుకు తరలించారు. వంశీచందర్ రెడ్డిపై సైదాబాద్, ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. సైదాబాద్ లో నమోదైన కేసులో వంశీచందర్ రెడ్డికి ఆదివారం రాత్రి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరైంది.












Click it and Unblock the Notifications