శబరమలై యాత్రలో 12 మంది ఆంధ్రుల మృతి

మంగళవారం రాత్రి శబరిమలైకి సమీపంలో భారీ వర్షం కురిసింది. పంబకు మూడు కిలోమీటర్ల దూరంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రాంతంలో జరిగిన మరో ప్రమాదంలో ముగ్గురు కర్నాటకకు చెందినవారు కూడా మరణించారు. భారీ వర్షంలో వేలాది మంది భక్తులు చిక్కుకున్నారు. స్వాములు ఏర్పాటు చేసిన తాత్కాలిక విడుదులు కూడా జలమయ్యాయి.












Click it and Unblock the Notifications