వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
శబరమలై యాత్రలో 12 మంది ఆంధ్రుల మృతి
మంగళవారం రాత్రి శబరిమలైకి సమీపంలో భారీ వర్షం కురిసింది. పంబకు మూడు కిలోమీటర్ల దూరంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రాంతంలో జరిగిన మరో ప్రమాదంలో ముగ్గురు కర్నాటకకు చెందినవారు కూడా మరణించారు. భారీ వర్షంలో వేలాది మంది భక్తులు చిక్కుకున్నారు. స్వాములు ఏర్పాటు చేసిన తాత్కాలిక విడుదులు కూడా జలమయ్యాయి.
Comments
Story first published: Wednesday, January 13, 2010, 9:23 [IST]