తెలంగాణ మంత్రులు ఏం సాధించారు: నాగం జనార్దన్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వంపై, తమ పార్టీ అధిష్టానంపై తమకు నమ్మకం కుదిరిందని తెలంగాణ మంత్రులు చెబుతున్నారని, వారికి అధిష్టానం ఏం చెప్పిందో ప్రజలకు చెప్పాలని, దాని వల్ల ఆందోళనలు తగ్గుతాయని ఆయన అన్నారు. రాష్ట్రపతి పాలనకు తాము భయపడడం లేదని ఆయన అన్నారు. ఇద్దరు మంత్రులు రాజీనామా చేస్తే ఎవరూ మాట్లాడడం లేదని, సినిమాలను అడ్డుకోవడంపై మాత్రం దృష్టి పెడుతున్నారని, దేనిపై దృష్టి పెట్టాలో దానిపై పెట్టడం లేదనేది దీనివల్ల అర్థమవుతోందని ఆయన అన్నారు. వినోద పరిశ్రమను అడ్డుకోవడం సరి కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications