వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్క్సిస్టు మహానేత జ్యోతిబసు కన్నుమూత

By Santaram
|
Google Oneindia TeluguNews

Jyoti Basu
కోల్‌కతా: కాకలు తీరిన కమ్యూనిస్టు యోధుడు, మార్కిస్టు కురువృద్ధుడు, పశ్చింబెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు ఆదివారం కన్నుమూశారు. ఆయన వయస్సు 96 సంవత్సరాలు. గత కొన్నిరోజులుగా వైద్యుల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స పొందిన ఆయన పరిస్థితి విషమంగా ఉంది.

అనారోగ్యంతో జ్యోతిబస్సు జనవరి 1న కోల్‌కతా ఎంఆర్‌ఐ ఆస్పత్రిలో చేరారు. నూమెనియాతో పోరాడుతూ ఆయన కన్నుమూశారని వైద్యులు ప్రకటించారు. జ్యోతిబసు శరీరంలోని ఐదు కీలక అవయవాలు గుండె, ఊపిరితిత్తులు, మూత్ర పిండాలు, మెదడు, కాలేయం సక్రమంగా పని చేయడం లేదని ఆయనకు చికిత్స అందిస్తున్న ఏఎంఆర్‌ఐ ఆస్పత్రి వైద్యుల బృందానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్‌ అజిత్‌ కుమార్‌ మైతీ శనివారం సాయంత్రం వెల్లడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X