వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కెసిఅర్ వెనకేసుకొచ్చిన దామోదర్ రెడ్డి
తెలంగాణ జెఎసిలో చీలికలు వస్తున్నాయని, తెలంగాణ కాంగ్రెసులో లుకలుకలున్నాయని వస్తున్న వార్తలపై తీవ్రంగా ప్రతిస్పందించారు. తప్పుడు వార్తలు రాస్తూ తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బ తీయాలని చూస్తున్నారని, అది వాళ్ల తరం కాదని ఆయన అన్నారు. అందరం కలిసే ఉన్నామని, తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు జెఎసిలో అందరం కలిసే పనిచేస్తామని ఆయన అన్నారు. పార్టీలకు అతీతంగా తాము కలిసి పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. హమ్ ఏక్ హై అంటూ నినాదం చేశారు. అక్కడి వారి చేత ఆ నినాదాలు చేయించారు.
Comments
Story first published: Monday, January 18, 2010, 15:30 [IST]