వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బెజవాడ యోగా, ధ్యాన కేంద్రానికి కలాం
అనంతరం అక్కడి నుంచి 2.45గంటలకు బయలుదేరి 2.50గంటలకు పాత క్యాంపస్కు చేరుకుంటారు. 2.55గంటలకు వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి సభను ఉద్దేశించి స్వాగతోపన్యాసం చేస్తారు. 3 గంటలకు మాజీ రాష్ట్రపతి విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం 3.43గంటలకు ప్రొఫెసర్ ఇబ్రహీంఖాన్ వందన సమర్పణ చేస్తారు. 3.45గంటలకు నూజివీడు నుంచి బయలుదేరి 4.45గంటలకు గన్నవరం చేరుకుంటారు. 5.30గంటలకు బయలుదేరి హైదరాబాద్ వెళతారు.
Story first published: Friday, January 22, 2010, 10:05 [IST]