కావూరిపై భగ్గుమన్న దామోదర్ రెడ్డి

ఉస్మానియా విశ్వవిద్యాలయం వెళ్తే ఉద్యమాన్ని ఎవరు నడిపిస్తున్నారో తెలుస్తుందని ఆయన అన్నారు. దమ్ముంటే కావూరి సాంబశివర రావు ఒయుకు వచ్చి మాట్లాడాలని ఆయన అన్నారు. కావూరికి ఒయుకు ఏం సంబంధమో తెలియడం లేదని ఆయన అన్నారు. తెలంగాణపై తాము నిర్దిష్ట కాలపరిమితితో వేసే కమిటీలను స్వాగతిస్తామని ఆయన తెలిపారు. విద్యార్థులను రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని ఆయన సీమాంధ్ర నేతలకు సూచించారు.












Click it and Unblock the Notifications