వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సచివాలయం వద్ద తెలంగాణ ధర్నా: అరెస్టులు
విద్యార్థులు సచివాలయం ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి, లోనికి ఎవరూ వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమను తొలగించడానికి ప్రయత్నించినప్పుడు విద్యార్థులు పోలీసులతో ఘర్షణకు దిగారు. పోలీసులు ప్రధాన ద్వారాన్ని మూసేసి పిడిఎస్ యు కార్యకర్తలను అరెస్టు చేశారు. వారిని నాంపల్లి పోలీసు స్టేషనుకు తరలించారు.
Comments
Story first published: Saturday, January 23, 2010, 15:23 [IST]