ఆ ఫోటోపై ప్రధాని కార్యాలయం క్షమాపణ

ఈ ఉదంతానికి సంబంధించి అంతర్గత విచారణకు ఆదేశించింది. జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని డీఏవీపీ జారీ చేసిన ప్రకటనలో జాతీయ హీరోలు కపిల్దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, అంజాద్ అలీఖాన్లతో పాటు పాకిస్థాన్ వాయుసేనకు చెందిన మాజీ అధికారి తన్వీర్ అహ్మద్ ఛాయాచిత్రాలు దర్శనం ఇచ్చాయి.












Click it and Unblock the Notifications