వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇక హైదరాబాద్- విశాఖ మధ్య రోజూ ఎసి రైలు
సికింద్రాబాద్ - పాట్నా ఎక్స్ ప్రెస్ కు కూడా ముఖ్యమంత్రి గురువారం ఉదయం పచ్చ జండా ఊపి ప్రారంభించారు. రైళ్ళ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనేక మంది మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ ఆలోచన ఫలితమే గరీభ్ రథ్.
Story first published: Thursday, February 4, 2010, 17:01 [IST]