వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక హైదరాబాద్- విశాఖ మధ్య రోజూ ఎసి రైలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Garib Rath
హైదరాబాద్: సికింద్రాబాద్ - విశాఖపట్నంల మధ్య నడుస్తున్న గరీబ్ రథ్ రైలు నేటి నుంచి ప్రతి రోజూ నడుస్తుంది. గరీబ్ రథ్ రెండో రైలుకు గురువారం ఉదయం ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సికింద్రాబాద్ స్టేషన్ లో పచ్చ జండా ఊపి ప్రారంభించారు. ఈ రెండు నగరాల మధ్య గరీబ్ రథ్ ఇంతవరకూ రోజు విడిచి రోజు నడుస్తున్న విషయం తెలిసిందే. సామాన్యులకు కూడా ఎసి రైలు ప్రయాణం అందుబాటులో ఉండే విధంగా ఈ గరీబ్ రథ్ రైలు బోగీలన్నీ ఎయిర్ కండిషన్ వే కావడం విశేషం.

సికింద్రాబాద్ - పాట్నా ఎక్స్ ప్రెస్ కు కూడా ముఖ్యమంత్రి గురువారం ఉదయం పచ్చ జండా ఊపి ప్రారంభించారు. రైళ్ళ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనేక మంది మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ ఆలోచన ఫలితమే గరీభ్ రథ్.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X