వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ త్వరలో మొదలు: దేవేందర్
తెలంగాణ ఏర్పాటు అయ్యేంతవరకు ప్రతి ఒక్కరు ఉద్యమం లో పాల్గొనాలని గౌడ్ కోరారు. రాష్ట్ర ప్రక్రియకు కొందరు అడ్డు పడుతున్నారని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రత్యేక రాష్ట్ర ఏ ర్పాటు ఆగదన్నారు. తెలంగాణ ఏర్పడితే ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలంగా మారుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు శ్రీనివాస్ యాదవ్, సర్పంచ్ మద్దుల శ్రీనివాస్రెడ్డి, జేఏసీ నేతలు విక్రంరెడ్డి, క్రిష్ణ, మల్లికార్జున్ పాల్గొన్నారు.
Comments
Story first published: Thursday, February 4, 2010, 15:39 [IST]