త్వరలోనే కమిటీ విధివిధానాలు: చిదంబరం

సమావేశంలో ధరల పెరుగుదలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. త్వరలో ధరలు అదుపులోకి వస్తాయని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. ధరలను అదుపు చేయాల్సిన అవసరం ఉందని సోనియా అన్నారు. ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, ద్రవ్యోల్బణం తగ్గిస్తామని ప్రణబ్ ముఖర్జీ హామీ ఇచ్చారు. మహారాష్ట్ర పరిస్థితిపై కూడా చర్చించినట్లు ఆయన తెలిపారు. దేశ ఐక్యతకు భంగం కలిగిస్తున్న శక్తులను బలహీన పరచాల్సిన అవసరం ఉందని సమావేశం అభిప్రాయపడినట్లు ఆయన తెలిపారు. సామాన్యుడిపై భారం వేయకుండా నిరుటి మాదిరిగానే ఈ ఏడాది బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టాలని సమావేశం నిర్ణయానికి వచ్చినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications