కమిటీపై ముందే ఊహలు వద్దు: వీరప్ప మొయిలీ

పిసిసి సమన్వయ కమిటీ కూర్పుపై తెలంగాణ కాంగ్రెసు నేతల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిని ప్రస్తావించగా అది కేవలం తెలంగాణ కోసం వేసింది కాదని, మొత్తం ఆంధ్రప్రదేశ్ కు ఏర్పాటు చేశారని, పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం ఆ కమిటీ పని చేస్తుందని ఆయన వివరించారు. కమిటీ కూర్పు కూడా తనకు సంబంధించిన వ్యవహారం కాదని, పార్టీ అధిష్టానం వేసిన కమిటీ అని, దానిపై తానేమీ మాట్లాడబోనని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు త్వరలోనే ఖరారవుతాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications