గవర్నర్ నరసింహన్ తో రోశయ్య భేటీ

గవర్నర్ ప్రసంగం కూర్పుపై ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే గత సంప్రదాయానికి భిన్నంగా తన ప్రసంగంలో గవర్నర్ నరసింహన్ కొన్ని మార్పులను సూచించినట్లు సమాచారం. ఈ నెల 20వ తేదీన ప్రభుత్వం శాసనసభలో బడ్జెట్ ను ప్రతిపాదిస్తుంది.












Click it and Unblock the Notifications