వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గవర్నర్ నరసింహన్ తో రోశయ్య భేటీ
గవర్నర్ ప్రసంగం కూర్పుపై ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే గత సంప్రదాయానికి భిన్నంగా తన ప్రసంగంలో గవర్నర్ నరసింహన్ కొన్ని మార్పులను సూచించినట్లు సమాచారం. ఈ నెల 20వ తేదీన ప్రభుత్వం శాసనసభలో బడ్జెట్ ను ప్రతిపాదిస్తుంది.
Story first published: Thursday, February 11, 2010, 14:05 [IST]