వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విధివిధానాలు అశించినట్లు లేవు: చిరు
రాజకీయ లబ్ధి కోసమే కొంత మంది నాయకులు సమస్యను తెచ్చిపెడుతున్నారని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ సమస్యను పరిష్కరిస్తుందని భావించడం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎక్కువ మంది సమైక్యాంధ్రనే కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. దానికి కమిటీ తలొగ్గాల్సి ఉంటుందని ఆయన అన్నారు. శాసనసభను బహిష్కరించాలనే నిర్ణయం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ, సమైక్యాంద్ర నినాదాలను పక్కన పెట్టి శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చించాలని ఆయన సూచించారు.
Comments
Story first published: Saturday, February 13, 2010, 11:39 [IST]