వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెసు, టిడిపిలవి డ్రామాలు: దత్తాత్రేయ
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలంటే రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీకృష్ణ కమిటీని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టేలా ఒత్తిడి తేవాలని జెఎసి సమావేశంలో తమ వైఖరిని పెడతామని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలకు తమ పార్టీ ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన అన్నారు.
Comments
Story first published: Saturday, February 13, 2010, 12:37 [IST]