చిదంబరంపై చిటపటలాడిన కోదండరామ్

సీమాంధ్ర నేతల మాదిరిగా రాజీనామాలు చేసి ఒత్తిడి పెంచాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు మోసం చేస్తుండటం వల్లే విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, సంఘటితంగా పోరాడుదామని ఐకాస పిలుపునిస్తోందన్నారు. శనివారం విద్యార్థులు ఎలగందల శ్రీనివాస్, సమీర అనే అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడ్డారని, యాదయ్య అనే మరో విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశారన్నారు. ఇప్పటికీ ఇంకా రాజీనామాలు చేయని ప్రజాప్రతినిధులకు ఆత్మహత్యలు చేసుకున్న వారికి సంబంధించిన వివరాలన్నింటినీ క్రోఢీకరించి పంపిస్తామని చెప్పారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications