విజయవాడ:
తెలుగులో
మాట్లాడినందుకు
ఓ
చిన్నారిని
అర్థనగ్నంగా
నిలబెట్టిన
సంఘటన
విజయవాడలో
చోటు
చేసుకుంది.
స్థానిక
సెయింట్
ఆన్స్
పాఠశాలలో
మూడవ
తరగతి
చదువుతున్న
యామిని
అనే
విద్యార్థిని
తెలుగులో
మాట్లాడిందని
టీచర్
అర్థనగ్నంగా
నిలబెట్టింది.
ఈ
విషయాన్ని
విద్యార్థిని
తల్లిదండ్రులతో
చెప్పడంతో
వారు
స్కూలు
యాజమాన్యాన్ని
నిలదీయడంతో
విషయం
బయటికి
తెలిసింది.
ఆ
స్కూల్లో
ఇదొక్కటే
ఘటన
కాదని,
ఇంతకు
ముందు
కూడా
ఇలాంటి
దండన
ఇచ్చారని
పలువురు
విద్యార్థుల
తల్లిదండ్రులు
మీడియాకు
చెప్పారు.