వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎంఎఫ్ హుస్సేన్ ఇక మనవాడు కాడు
భారతదేశం ద్వంద్వ పౌరసత్వాన్ని అంగీకరించదు కాబట్టి ఖాతర్ పౌరసత్వం తీసుకున్న హుస్సేన్ భారత పౌరసత్వాన్ని వదులుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. దరఖాస్తు చేసుకోనప్పటికీ హుస్సేన్ కు ఖాతర్ పౌరసత్వం ఇచ్చింది. హిందూ దేవతలను నగ్నంగా చిత్రించడంతో హిందూ సంస్థల ఆగ్రహానికి గురై 2006లో 95 ఏళ్ల హుస్సేన్ దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆయన దుబాయ్, లండన్ ల్లో ఉంటున్నారు.
Comments
Story first published: Thursday, February 25, 2010, 10:05 [IST]