పెట్రోలు ఉత్పత్తులపై సుంకం పెంపు

అయినా సభ్యులు కూర్చోకపోవడంతో "ఇది రాజ్యాంగా బద్ధంగా జరగవలసిన ప్రక్రియ. మీ నిరసనలు తరువాత తెలియజేయండి. ఇప్పుడిక రాయితీలు ప్రకటిస్తున్నాను. ప్రజలను ఈ రాయితీల గురించి తెలుసుకోనివ్వండి" అని ప్రణబ్ విజ్ఞప్తి చేశారు. లోక్సభ స్పీకర్ మీరాకుమార్ కూడా కూర్చోవలసిందిగా సభ్యులకు పదే పదే విజ్ఞప్తి చేసినా పదినిమిషాల వరకు లాభం లేకపోయింది. అనంతరం బడ్జెట్ ప్రసంగం కొనసాగించవలసిందిగా స్పీకర్ మంత్రిని కోరారు. ఆయన ప్రసంగం కొనసాగిస్తూ పోవడంతో క్రమంగా సభలో ప్రశాంత వాతావరణం నెలకొన్నది.












Click it and Unblock the Notifications