వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అందరూ కలిసుండాలి: చంద్రబాబు
కాగా, రాజభవన్ లో గవర్నర్ నరసింహన్ హోలీ వేడుకలు నిర్వహించుకున్నారు. ఆయన పూర్తిగా రంగుల్లో మునిగిపోయారు. ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆయనతో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
Story first published: Monday, March 1, 2010, 11:08 [IST]