వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెలవుల కారణంగా తిరుమలలో భారీ రద్దీ

By Santaram
|
Google Oneindia TeluguNews

Tirumala
తిరుమల: శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనార్ధం విచ్చేసే భక్తుల సంఖ్య పెరిగింది. వారాంతపు సెలవులు, సోమవారం హోళీ సెలవు కావడంతో తిరుమలకు విచ్చేసే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సర్వదర్శనం కోసం వెళ్లే కంపార్టుమెంటులన్నీ నిండి భక్తులు క్యూలైన్లలో కిలోమీటరు మేర బారులు తీరారు. సర్వదర్శనం కోసం సుమారు 10 గంటల సమయం పడుతున్నది.

శీఘ్ర దర్శనం కోసం సుమారు 6 గంటల సమయం భక్తులు వేచియుండవలసిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా స్వామి ప్రథమ మొక్కు అయిన తలనీలాలు సమర్పించేందుకు రెండు గంటల సమయం క్యూలైన్లలో వేచియుండవలసిన పరిస్థితి నెలకొంది. భక్తుల రద్దీ పెరగడంతో మహాలఘు ద్వారా దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X