సెలవుల కారణంగా తిరుమలలో భారీ రద్దీ

శీఘ్ర దర్శనం కోసం సుమారు 6 గంటల సమయం భక్తులు వేచియుండవలసిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా స్వామి ప్రథమ మొక్కు అయిన తలనీలాలు సమర్పించేందుకు రెండు గంటల సమయం క్యూలైన్లలో వేచియుండవలసిన పరిస్థితి నెలకొంది. భక్తుల రద్దీ పెరగడంతో మహాలఘు ద్వారా దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications