నిరసన: కారును లాగిన చంద్రబాబు
ధరల పెరుగుదలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని చంద్రబాబు విమర్శించారు. సామాన్యుడి రక్తం పీలుస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. సామాన్యులు, పేదలు బతకడమే కష్టంగా ఉందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. పైగా, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ద్వారా పేద నడ్డి విరిచే పనికి పూనుకుందని ఆయన విమర్సించారు. ధరల పెరుగుదలపై ఎంతగా మొత్తుకున్నా ప్రధాని మన్మోహన్ సింగ్ కు గానీ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీకి గానీ పట్టడం లేదని ఆయన అన్నారు
Comments
చంద్రబాబు నాయుడు తెలుగుదేశం మన్మోహన్ సింగ్ హైదరాబాద్ వామపక్షాలు ధరల పెరుగుదల chandrababu naidu telugudesam manmohan singh left protest price rise hyderabad
Story first published: Saturday, March 6, 2010, 10:31 [IST]