విద్యుత్ కోతపై అసెంబ్లీలో దుమారం

సభను వాయిదా వేసి అన్ని పార్టీల శాసనసభా పక్షాల నేతలతో స్పీకర్ చర్చలు జరిపారు. విద్యుత్ కోతపై రేపు చర్చ జరిపేందుకు ప్రభుత్వం ఈ సమావేశంలో అంగీకరించింది. విద్యుత్ కోతపై చర్చకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఆ తర్వాత సభ నడిచింది. విద్యుత్ కోతకు నిరసనగా ప్రజారాజ్యం పార్టీ శానసభ్యులు మంగళవారం ఉదయం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. లాంతర్లతో వారు శాసనసభకు వచ్చారు. తెలుగుదేశం, వామపక్షాలు లాంతర్లతో గన్ పార్కు వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించిన విషయం తెలిసిందే.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications